AP: ఈ నిబంధనలు పాటించాల్సిందే.. పాఠశాలలకు మంత్రి హెచ్చరిక..!
అమరావతి పేరుతో ఐపీఎల్ టీం సిద్ధం చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. క్రీడా శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామని.. అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
/rtv/media/media_library/vi/uuM2AdDI0Eo/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Ramprasad-Reddy-.jpg)