LK Adwani: నిన్న రావొద్దన్నారు..నేడు రమ్మంటున్నారు..ఏం జరిగింది!
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సీనియర్ నేతలు అయినటువంటి ఎల్ కే అద్వానీ, జోషిలను ఆలయ ట్రస్ట్ రావొద్దని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీంతో నేడు విశ్వ హిందూ పరిషత్ వారు వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు.