Latest News In TeluguLK Adwani: నిన్న రావొద్దన్నారు..నేడు రమ్మంటున్నారు..ఏం జరిగింది! అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సీనియర్ నేతలు అయినటువంటి ఎల్ కే అద్వానీ, జోషిలను ఆలయ ట్రస్ట్ రావొద్దని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీంతో నేడు విశ్వ హిందూ పరిషత్ వారు వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు. By Bhavana 20 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ram Mandir: జనవరి 16 నుంచి 24 మధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట: ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జనవరి 16 నుంచి 24 మధ్య ఒక శుభ ముహూర్తంలో ఆలయ కింది అంతస్తులో నిర్మించిన గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చంపత్ రాయ్ తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం నిరంజనీ అఖారాకు చేరుకుని అఖిల భారతీయ అఖారా పరిషత్ (నిరంజని) అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్రపురి మహరాజ్ను కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు. By Bhoomi 21 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn