Pawan Kalyan: భారత్లో జీ20 సదస్సు నిర్వహించడం గర్వకారణం
భారత్లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
భారత్లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ ఎస్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు గతంలో రెండు సార్లు వచ్చిందని ఆయన అన్నారు. కానీ ఆ రెండు సందర్బాల్లో ఆయన ఆ అవకాశాన్ని మిస్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు పవార్ కు వయస్సు మీదపడిందన్నారు. అందుకే పవార్ రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలని సూచించారు.