Ayodhya Ram Mandir: మోదీ నాయకత్వం వల్లే రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్
వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం న్యూజిలాండ్ కూడా ప్రధాని మోదీకి అభిమానిగా మారింది. మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని న్యూజిలాండ్ పేర్కొంది.
/rtv/media/media_library/vi/rwpOTEZZlWQ/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ayodya-1-jpg.webp)