Sajjala: 'పదేళ్ల తర్వాత కూడా అవే నాటకాలు.. ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీ ఎక్కారు?'
బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ తర్వాత కూటమి పెద్దలపై వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. పదేళ్ల ముందు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారన్నారు. అప్పుడిచ్చిన హామీలన్ని ఏం అయ్యాయని ప్రశ్నించిన సజ్జల.. మళ్లీ ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీపైకి వచ్చారని విమర్శించారు.