Cyber crime: ప్రజాపాలన అప్లికేషన్ల పేరుతో మోసం.. ఓటీపీ చెప్పడంతో ఖాతా ఖాళీ!
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు.. మీ అప్లికేషన్లతో తప్పులు ఉన్నట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. సరి చేయడానికి ఓటీపీ చెప్పడంటూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి ఘటన నిజామాబాద్ లో తాజాగా బయటపడింది.