Posani Krishna Murali: ఇక నుంచి వైఎస్సార్ రంగస్థల పురస్కారాలు: పోసాని కీలక ప్రకటన
గతంలో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఇచ్చే వారని.. వాటితో పాటు ప్రస్తుతం వైఎస్సార్ రంగస్థల పురస్కారాలు ఇవ్వబోతున్నామని ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రకటించారు. గతంలో ఈ అవార్డ్స్ కి 1.50లక్షలు ఇచ్చారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ అవార్డ్స్ కు రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు.
/rtv/media/media_library/vi/iTVdmAvU__A/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/posani2222-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/posani-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-1-1-jpg.webp)