Paytm : పేటీఎం కస్టమర్లకు షాక్..ఫిబ్రవరి 29 నుంచి ఈ పని చేయలేరు..!!
పేటీఎం పేమెంట్ బ్యాంకుకు ఆర్బీఐ షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లకు డిపాజిట్లు లేదా టాప్-అప్లను ఆమోదించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్ను RBI నిషేధించింది.