Patnam Mahender Reddy: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం..రాజ్ భవన్ కెళ్లిన సీఎం కేసీఆర్!
పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ తమిళి సై తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
/rtv/media/media_library/vi/NK0T4nrmIdw/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/patnam-2-jpg.webp)