యాప్ పేరిట ఘరానా మోసం.... రూ. 15 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన మోసగాళ్లు...!
ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం(cheating) చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ఆన్ లైన్ యాప్(online app) పేరిట ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టించారు. కొండపల్లి(kondapalli)కి చెందిన వ్యక్తులకు మోసగాళ్లు ఏకంగా రూ. 15 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. యాప్ సరిగా పని చేయక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు లబోదిబో మన్నారు. చివరకి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.
By G Ramu 29 Aug 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి