West Godavari : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం!
వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు