Andhra Pradesh: రెండు చోట్ల ఓట్లపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే..
రెండు చోట్ల ఓట్ల అంశంపై జనసేన నాయకుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను, తన కుటుంబ సభ్యులు తెలంగాణలో ఓటు వేయలేదన్నారు. తెలంగాణలో తమ ఓటును క్యాన్సిల్ చేసుకుని.. మంగళగిరికి మార్చాలని అప్లై చేసుకున్నామన్నారు.
/rtv/media/media_library/vi/cb9-fcYhL3E/hqdefault-236778.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Nagababu-jpg.webp)