AP: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. కేంద్రం నుండి వీటికి గ్రీన్ సిగ్నల్ .!
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తెలిపారు. రాజధాని అవుటర్ రింగ్ రోడ్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు.