Kadapa: కడపలో తార స్థాయికి చేరిన చెత్త వివాదం.. ఎమ్మెల్యే ఇంటి ముందు..
కడపలో చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య వివాదం తార స్థాయికి చేరింది. టీడీపీ శ్రేణులు తన ఇంట్లో చెత్త వేసి ఆందోళన చేయడంపై మేయర్, వైసీపీ ప్రజాప్రతినిధులు జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.