Kakinada: గాంధీనగర్లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళన
కాకినాడ జిల్లా గాంధీనగర్లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.