వంశీ , కొడాలి...ఎవ్వడిని వదిలేదు లేదు | Nara lokesh Comment On Kodali Nani & Vamsi | RTV
జగన్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!'.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీలో సీఎం జగన్ పాలనను ప్రశ్నిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీశ్రీ కవితను జోడిస్తూ లోకేశ్ ట్విట్టర్లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.