Delhi Liquor Scam: కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ..సుప్రీంకోర్టుకు ఆమ్ ఆద్మీ పార్టీ టీం.!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెర్చ్ వారెంట్ తో చేరుకున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా కేజ్రీవాల్ టీం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.