Nagar Kurnool district: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం.. పిల్లలను చంపిన తల్లి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలు తీసింది. బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరుకు చెందిన లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలోకి తోసేసింది.
By Karthik 16 Sep 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి