బిజినెస్Lakshadweep Tour : కేవలం రూ. 250తో లక్షద్వీప్ వెళ్లొచ్చు.. పూర్తి వివరాలివే..!! కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తే మంగళూరు పోర్టు నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కేరళ మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో లక్షద్వీప్ వెళ్లడం మరింత సులభం. By Bhoomi 09 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Maldives Dispute : మాల్దీవుల వివాదం.. ఆ రెండు షేర్లకు రెక్కలు.. మీ దగ్గర ఉన్నాయా? మాల్దీవుల వివాదంతో భారత్ లోని రెండు కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో రిసార్ట్స్ నడిపే ప్రవేగ్ షేర్లు 20 శాతం జంప్ అయ్యాయి. ఇక ఈజీ మై ట్రిప్ సంస్థ షేర్లు రెండు శాతం పెరిగాయి. మరోవైపు మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. By KVD Varma 09 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi : ప్రధాని మోదీలాగా...లక్షద్వీప్ లో సంతోషంగా గడపాలంటే...ఈ బడ్జెట్ చాలు...!! ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ ఫొటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మీరు కూడా లక్షద్వీప్ అందాలను ఆస్వాదించాలంటే.. కొచ్చి నుంచి ఓడలో రూ. 2200-రూ. 5,000, ఫ్లైట్ అయితే రూ. 5500 నుంచి ఛార్జీ ఉంటుంది. రూ. 25000-రూ. 50,000 బడ్జెట్ తో లక్ష ద్వీప్ వెళ్లి రావొచ్చు. By Bhoomi 08 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn