Khammam: ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు.. ఆయన బ్యాగ్ గ్రౌండ్ ఇదే!
107 మందితో 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా..తెలంగాణలో మిగిలిన 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిని తాండ్ర వినోద్ రావును ప్రకటించింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.