రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Rangareddy District | RTV
నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైయ్యారు. అయితే గతంలో మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ కూడా ఈ భవన్లో విచారణకు వెళ్లారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓ హత్యాయత్నం విచారణ కోసం NTRని జస్టిస్ రాములు కమిషన్ ఆయన్ని ప్రశ్నించింది.