తిరుమల శ్రీవారి సేవలో రాజీవ్ కనకాల దంపతులు | Rajiv Kanakala and Suma Visits Tirumala | RTV
కాళేశ్వరం పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని హరీశ్రావు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం- -వాస్తవాలు’ అనే అంశంపై వివరించారు.