Telangana Elections 2023: వాళ్లంతా బచ్చాగాళ్లు..పటాన్ చెరులో ఎగిరేది గులాబీ జెండా...గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్...!!
సినిమా యాక్టర్లను వచ్చినా...పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చినా..నార్త్ లీడర్లను తీసుకువచ్చినా...తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా బచ్చాగాళ్లు...గాళ్లతో నాకేం పోటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.