పానీపూరీ తిని ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతి
చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే పానీపూరి ఓ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన ఈ ఘటనలో మృతులిద్దరూ నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందినవారని,ఉపాధి కోసం కుటుంబంతో జంగారెడ్డిగూడెం వచ్చారని బంధువులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jangareedy-gudem.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-8-11-jpg.webp)