టీడీపీ భ్రష్టు పట్టించింది..ఇదేం శాడిజం అంటూ జగ్గారెడ్డి ఫైర్!
తన రాజకీయ ప్రయాణం రాహుల్గాంధీతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోషల్మీడియా వాడడంలో టీడీపీ దిట్ట అని.. ఆ కల్చర్ కాంగ్రెస్ని భ్రష్టు పట్టించిందన్నారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మంత్రులను, సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి.