Jagan Letter to Modi: ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ.. తదుపరి చర్యలు నిలిపి వేయాలన్న సీఎం!
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. కృష్ణ ట్రైబ్యునల్ విషయంలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపి వేయాలని లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రస్తుతం కృష్ణా జలాల పై కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో తదుపరి చర్యలు నిలిపి వేయాలని జగన్ కోరారు.
/rtv/media/media_library/3416009f45eefef756e034edd4f7b9b3c4e3bdddfdaad6f7967c1e0548b7ced1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jagan-with-modi-jpg.webp)