Iran-Israel War | అణుయుద్ధం జరిగితే | Will Israel Strike Iran's Nuclear Facilities | RTV
ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత చెలరేగాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉందన్నారు. ఈ యుద్ధ ప్రక్రియను ముగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచ యుద్ధం ముంచుకువస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ నోస్ట్రడామస్ గా చెప్పుకునే కుశాల్ కుమార్ సంచలన విషయం చెప్పాడు. మరి కొద్దిగంటల్లో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటూ హెచ్చరించాడు.
హమాస్ చీఫ్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇరాన్. ఇజ్రాయిల్పై దాడి చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఆ రెండు దేశాలకు వెళ్లకూడని దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఇరాన్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్ మరోసారి గాజాపై ప్రతీకారం తీర్చుకుంది. రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాల పరిస్థితుల్లో నిన్న స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఏ స్టాక్స్ పంచి పెరఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. నిపుణుల సూచనలు ఏమిటి? తెలుసుకోవడం కోసం ఆర్టికల్ చూడండి.