ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ మిస్టరీ విషాదం!
హైదరాబాద్ ఐఐటీ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన విద్యార్థి కార్తీక్ విశాఖ బీచ్ లో శవమై తేలాడు. జులై 17 రాత్రి నుంచి కార్తీక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..కార్తీక్ వైజాగ్ వెళ్లినట్లు గుర్తించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/student-died-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/hyd-iit-student-missing-mystery-jpg.webp)