పురుషుల హాకీ సెమీ-ఫైనల్ నుండి అమిత్ రోహిదాస్ నిషేధం!
పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత ఆటగాడు అమిత్ రోహిదాస్ పై నిషేధం పడింది.బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ 17వ నిమిషంలో అమిత్ రోహిదాస్ హాకీ స్టిక్ ప్రత్యర్థికి తగిలింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అతనికి సెమీఫైనల్లో ఆడకుండా నిషేధం విధించింది.