Harish Salve: రోజుకు 15లక్షలు.. చంద్రబాబు తరుఫు వాదిస్తున్న ఈ లాయర్ గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు!
చంద్రబాబు తరుఫున ఏపీ స్కిల్ స్కామ్ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ హరీశ్సాల్వేపైన తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. గతంలో జగన్ తరుఫున వాదించిన సాల్వే రోజుకు 15లక్షలు ఫీజ్ తీసుకునే న్యాయవాది. ఇప్పటికే చంద్రబాబు తరుఫున ముకుల్ రోహత్గీ, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, లూథ్రా వాదిస్తున్నారు. వీరందరికి జీతాలు ఇవ్వడానికి టీడీపీ కోట్లలోనే ఖర్చు చేస్తుందని అంచనా. ఇక ఇటివలి మూడో పెళ్లి చేసుకున్నారు సాల్వే. గతంలో కులభూషణ్ జాదవ్ కేసును ఒక్క రూపాయకే వాదించిన సాల్వే దేశంలో ధనవంతులైన లాయర్లలో ఒకరు.