GPAI Summit 2023: నేటి నుంచి ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సమ్మిట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై గ్లోబల్ పార్టనర్షిప్ ఈవెంట్ (GPAI Summit-2023) ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ఈ విషయాన్ని తన లింక్డ్ ఇన్ ద్వారా తెలిపారు.