శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్!
ఆన్లైన్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న137మంది భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకి వచ్చింది.