breaking:అండమాన్ దీవుల్లో భూకంపం!
భారతదేశంలోని (Bharath) కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఉత్తర కాశీలో ఈరోజు ఉదయం 8.35 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది(Earth Quake).
భారతదేశంలోని (Bharath) కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఉత్తర కాశీలో ఈరోజు ఉదయం 8.35 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది(Earth Quake).
మొరాకోలోని హైఅట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన శక్తివంతమైన భూకంపానికి దాదాపు 632 మంది చనిపోయారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన నగరాల నివాసితులు వారి ఇళ్ల నుంచి పరుగెత్తినట్లు అక్కడి మీడియా చెబుతోంది. గాయపడిన వారి సంఖ్య ఎంతన్నది ఇప్పటివరకు అధికారికంగా స్పష్టంగా కాలేదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన పాత నగరంలో కొన్ని భవనాలు కూలిపోయాయని భూకంప కేంద్రానికి సమీపంలోని పెద్ద నగరమైన మర్రకేచ్ నివాసితులు తెలిపారు.
మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల కనీసం 300 మంది మరణించినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం కారణంగా భవనాలకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ కోతలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు దేశంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా మొరాకో మీడియా పేర్కొంది. ఇక ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు.