Cyber Fraud: హైదరాబాద్ డాక్టర్ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఆ మెసేజ్పై క్లిక్ చేస్తే రూ.19 లక్షలు ఫసక్!
కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న 29 ఏళ్ల డాక్టర్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలిగ్రామ్లో వచ్చిన మెసేజ్ను నమ్మి విడతల వారిగా రూ.19 లక్షలు పొగొట్టుకున్నాడు డాక్టర్. పార్టైమ్ జాబ్ పేరుతో ఈ మోసం జరిగింది.