గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం వైఎస్ జగన్
గ్రామాల్లో దాగివున్న ఆణిముత్యాలను గుర్తించి దేశానికి అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.