మహిళలకు గుడ్ న్యూస్...ప్రతి దీపావళికి రూ. 15వేలు అందజేస్తామని ప్రకటించిన సీఎం..!!
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఛత్తీస్గఢ్లో దీపావళి రోజున కాంగ్రెస్ పెద్ద ప్రకటన చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గృహలక్ష్మి యోజన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏటా దీపావళికి మహిళలకు రూ. 15వేలు అందజేస్తామని సీఎం బఘేల్ ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Chattisgarh-new-CM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MONEY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/congress-1-jpg.webp)