Somanath: అదే జరిగితే చంద్రయాన్ నాశనమైనట్టే..... బాంబు పేల్చిన ఇస్రో చైర్మన్...!
ఇస్రో చీఫ్ సోమనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు ముప్పు పొంచి వుందన్నారు. చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల ఖగోళ వస్తువులు ఎటు నుంచి వచ్చి ఢీ కొడతాయో తెలియదన్నారు. ఒక వేళ ఏదైనా ఖగోళ వస్తువు వచ్చి ఢీ కొడితే ల్యాండర్, రోవర్లు ధ్వంసమైపోతాయన్నారు. అదే జరిగితే చంద్రయాన్-3 నాశనమైనట్టేనన్నారు.