టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | CM Chandrababu Naidu | RTV
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Naidu Conducts Meeting with Cabinet and Party Leaders to discuss mainly on 8 points like Panchayats, Party Membership etc | RTV
ఏ క్షణమైనా సజ్జల అరెస్ట్? | Sajjala Ramakrishna Reddy Enquiry | Jagan | TDP Office Attack Case | RTV
ఎన్నో ఆశలతో వస్తే.. మా ఆసలు ఆవిరయ్యాయి | Public Shocking Reaction On AP New Liquor Policy 2024 | RTV
AP: నేటి నుంచి క్వార్టర్ రూ.99...అమల్లోకి నూతన మద్యం పాలసీ
నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు
AP: 26 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి అనితను నియమించింది.
Ap Govt : ఏపీ మహిళలకు శుభవార్త..ఆ పథకం తిరిగి ప్రారంభం!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.
CID: ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్!
మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
సీఎం చంద్రబాబుని కలిసిన చిరంజీవి.. కారణం ఏంటంటే?
ఏపీ సీఎం చంద్రబాబుని టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్ను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. చిరంజీవి, రామ్ చరణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.