iPhone 14: యాపిల్ ఐఫోన్ 14పై రూ.55,000 తగ్గింపు!
ఇ-కామర్స్ కంపెనీలు ఐఫోన్ 14పై క్రేజీ ఆఫర్స్ అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దీన్ని రూ.55,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల వివరాలు చెక్ చేయండి
ఇ-కామర్స్ కంపెనీలు ఐఫోన్ 14పై క్రేజీ ఆఫర్స్ అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దీన్ని రూ.55,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల వివరాలు చెక్ చేయండి
టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అన్ని రకాల మోడల్ ధరలను సుమారు 2000డాలర్లు తగ్గించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన మస్క్..తాజాగా చైనాలోనూ తగ్గించింది.
ఇన్ఫినిక్స్ తన సరికొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో 5జీని ప్రారంభించింది. బడ్జెట్ ధరలోనే భారత్ లో రెండు ఫోన్లను ఆవిష్కరించింది. ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ. ధర గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ఇంటి అద్దె అలవెన్స్ క్లెయిమ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. పాత కేసులను తిరిగి తెరుస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
గ్రామ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకువచ్చింది.ప్రభుత్వం కందులను ఎంఎస్పీ ధరకు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఉత్పత్తి గురించి ఇంక రైతులు చింతించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
పొలంలో ఉన్న పంట కాలిపోతే చింతించకండి, ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేయడం ద్వారా డబ్బును పొందుతున్నారు.అదే విధంగా పంటలకు కూడా నష్టం జరిగితే కిసాన్ ఫసల్ బీమా యోజన ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు
భారతదేశంతోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులు ఉన్నారు.
మీరు కూడా మీ డ్రీమ్ బైక్ని కొనుగోలు చేయాలనుకుంటే, మీకు నిధుల కొరత ఉంటే, చిన్న మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా 3 సంవత్సరాల తర్వాత మీకు ఇష్టమైన బైక్ను కొనుగోలు చేయడానికి తగినంత డబ్బును సేకరించే పెట్టుబడి గురించి ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాం.
టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. భారత మార్కెట్లో మార్చి 4వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈస్మార్ట్ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్టిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు.