ఆంధ్రప్రదేశ్Breaking:విజయవాడ బస్టాండ్ లో ప్లాట్ఫామ్పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురి మృతి విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. By Bhavana 06 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn