మూసి ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు... ! | K Laxman Reacts On Musi Development Project | RTV
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ అయినట్లు ఆరోపించారు. ఇందుకు సాక్ష్యాలుగా పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్, బీజేపీకి వచ్చిన ఓట్ల లెక్కలను ప్రస్తావించారు.