Bharat Rice: నగరవాసులకు గుడ్ న్యూస్ ...29 రూపాయల బియ్యం అమ్మేది ఈ ప్రాంతాల్లోనే..!!
నాణ్యమైన సన్నబియ్యం రూ. 29కే. కేంద్రం తీసుకొచ్చిన ఈ భారత్ రైస్ గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. హైదరాబాద్ లో కోఠిలో కేంద్రీయ భండార్, గన్పార్క్ సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్లో NCCF ఉంది. ఈ కేంద్రాల్లో భారత్ రైస్ను విక్రయిస్తారు.
/rtv/media/media_library/0eb9e764c62ebc874e1ec7f5d4e8bdef0cc50e8e581153ba5cf21d05db1d4428.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rice-jpg.webp)