బెంగళూరుకు వందేభారత్ ట్రైన్లో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే కీలక ప్రకటన!
కాచిగూడ- యశ్వంత్ పూర్ రూట్లో ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ను మరింత పెంచారు రైల్వే అధికారులు. దీంతో రైలు సమయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
కాచిగూడ- యశ్వంత్ పూర్ రూట్లో ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ను మరింత పెంచారు రైల్వే అధికారులు. దీంతో రైలు సమయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
బెంగళూరులో దారుణ హత్యకు గురైన ప్రతిమ అనే అధికారిణిని ఆమె కారు మాజీ డ్రైవరే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది