Caste reservations : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు...రైలు బోగీతో పోల్చుతూ...
మనదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ రైలు కంపార్ట్ మెంట్లా మారిపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చిన ఆయన. ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు ఆ బోగీలోకి రావడానికి ఇష్టపడటంలేదన్నారు.