Sabarimala: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!!
చాలా మంది నియమ, నిబంధనలతో అయ్యప్ప మాలలు వేసుకుంటారు. మండల దీక్ష తీసుకుని...41రోజుల తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. 41రోజులు దీక్ష చేసినవారే 18మెట్లు ఎక్కుతారు. బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరంతో తయారు చేశారు. 18 మెట్లు, 18 పురాణాల గురించి చెబుతాయి.