దీపావళికి ముందు ఈ నాలుగు రాశుల వారు పట్టిందే బంగారం..డబ్బులు డబుల్ అయ్యే అవకాశం..!!
దీపావళికి ముందు నవంబర్ 6 నుంచి బుధుడు వృశ్చికరాశిలోకి సంచరించాడు. దాంతో రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం అన్ని మేషరాశి,కర్కాటక రాశి, మిథునరాశి, మకరరాశులపై ప్రభావాన్ని చూపించనుంది.