Ongole : 'సమ్మె బాటపై శాంతించని అంగన్వాడీలు..పట్టించుకోని ప్రభుత్వం'.!
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీల ఆందోళన కొనసాగుతునే ఉంది. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సమ్మె బాట పట్టి మూడు రోజులు కావస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.