గుడ్ న్యూస్.. నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వైఎస్ఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు. 10,511 జంటలకు రూ. 81.64 కోట్ల సాయం అందజేయనున్నారు. ఈ నిధులు నేరుగా వధువుల ఖాతాల్లోనే జమ కానున్నాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి