TS Politics: తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు.. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీకి ముహూర్తం ఖరారు!
ఈ నెల 27న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.