Janasena : జనసేనకి భారీ షాక్.. స్వతంత్ర అభ్యర్ధిగా ఆమంచి స్వాములు.!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకి బిగ్ షాక్ తగలనుంది. ఆమంచి స్వాములు స్వతంత్ర అభ్యర్ధిగా గిద్దలూరు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి గిద్దలూరు లేక చీరాల పైనే నమ్మకంతో ఉన్న స్వాములు టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.